టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఏకంగా హుస్సేన్ సాగర్ లో దూకుతానంటూ సవాల్ విసురుతున్నారు.సీమాంధ్రులు దోచుకున్నట్లు నిరూపిస్తే తాను హుస్సేన్సాగర్లోకి దూకి చస్తానని రాజకుమారి సవాల్ చేశారు. కలిసుండాలనడానికి తెలంగాణవాదులు పది కారణాలు చెబితే తాము వంద కారణాలు చెబుతామని ఆమె అన్నారు. తమను పొమ్మంటారని అనుకోలేదని, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు నమ్మామని వ్యాఖ్యానించారు. పొమ్మనగానే పోవడానికి తాము దద్దమ్మలం కాదని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యానించారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20140123_13.php
0 comments:
Post a Comment