డిల్లీలో పార్లమెంటు సబ్యులను పరుగు పెట్టించడానికి విశాఖపట్నం లో సమైక్యపరుగు నిర్వహించామని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ అన్నారు డిల్లీలో జరిగే ఛలో డిల్లీ ఆందోళనకు అందరూ కలిసిరావాలని ఆయనపిలుపు ఇచ్చారు. పిబ్రవరి ఇరవై ఒక్కటిన పార్లమెంటు సమావేశాల చివరి రోజు అని ,ఈలోగా సమైక్య రాష్ట్రం కోసం మనం అప్రమత్తంగా ఉండి, ఆ రోజు విజయోత్సవం జరుపుకోవచ్చని అన్నారు.పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment