Home » , , » రేపటి నుంచి సమైక్యశంఖారావం

రేపటి నుంచి సమైక్యశంఖారావం

రేపటి నుంచి  సమైక్యశంఖారావంవైఎస్ జగన్మోహన రెడ్డి
చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రేపటి నుంచి సమైక్యశంఖారావం యాత్రను పునఃప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు. నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర  నగరి నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.


 ముందుగా ప్రకటించిన ప్రకారం  ఈ నెల  17వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన యాత్ర జగన్ కు మెడ నొప్పి కారణంగా వాయిదాపడిన విషయం తెలిసిదే.

sakshi
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger